టీడీపీ ఆఫీసుపై దాడి కేసులను ఏపీ ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈ కేసుల విచారణ జరుగుతున్నది. తాజాగా వీటిని సీఐడీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి డీఎస్పీ విచారణ ఫైళ్లను సోమవారం (అక్టోబర్ 14) సీఐడీకి అందంచనున్నారు.విచారణను వేగవంతం చేయడానికి ప్రభుత్వం సీఐడీకి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నది.
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు సీఐడీకి అప్పగింత
- ఆంధ్రప్రదేశ్
- October 13, 2024
లేటెస్ట్
- మెగాస్టార్ మంచి మనసు.. ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి విరాళం
- PAK vs ENG 2024: పాక్ క్రికెట్లో సంచలనం.. టెస్ట్ జట్టు నుంచి బాబర్, అఫ్రిది ఔట్
- ఆయుధ పూజలో గన్ పేల్చిన బీఆర్ఎస్ నాయకుడు
- గుంటూరు కారం సినిమా విషయంలో ఆ మిస్టేక్ చేశాం: నిర్మాత నాగవంశీ
- IND vs AUS: కౌర్ సేనకు అగ్ని పరీక్ష: నేడు ఆస్ట్రేలియాతో భారత్ కీలక పోరు
- గీతా జయంతి ఎక్స్ప్రెస్ రైలులో మంటలు
- V6 DIGITAL 13.10.2024 AFTERNOON EDITION
- తెలంగాణలో రాబోయే మూడు రోజులు తేలికపాటి వర్షాలు
- ఘనంగా హీరో నారా రోహిత్ నిశ్చితార్థం..
- ఆ భూమిలో ఫంక్షన్ హాల్ కట్టొద్దు.. గ్రామస్థులు ఆందోళన
Most Read News
- IND vs BAN 2024: ఉప్పల్లో శివాలెత్తిన భారత్.. టీ20 చరిత్రలో రికార్డ్ స్కోర్
- మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూత
- ఇడ్లీలో జెర్రి... కస్టమర్ల ఆందోళన...
- Weather Update: వాతావరణ శాఖ హెచ్చరిక: తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు
- ఘనంగా హీరో నారా రోహిత్ నిశ్చితార్థం..
- జైలులో రామాయణ నాటకం.. సీతను వెతకడానికి వెళ్లి ఖైదీలు పరార్
- దసరా ఉత్సవాల్లో కానిస్టేబుల్ వీరంగం.. తలలు పగిలేలా ఘర్షణకు దారి తీసిన మూత్ర విసర్జన...
- రండి బాబు రండి, నేరుగా కొండపైకి.. దొంగచాటుగా 108 వాహనాల్లో భక్తుల తరలింపు
- T20 World Cup final 2024: కావాలనే యాక్టింగ్ చేశాను.. టీ20 వరల్డ్ కప్ ఫైనల్పై పంత్
- ఆ భూమిలో ఫంక్షన్ హాల్ కట్టొద్దు.. గ్రామస్థులు ఆందోళన